#police

ఉద్యోగుల ఉద్యమం సక్సెస్ వెనుక?.....

ఉద్యోగుల ఉద్యమ సక్సెస్ ప్రస్తుతం ఏపిలో చర్చనీయాంశంగా మారింది.  పోలీసులు  నిర్బంధాలను దాటికొని భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు  విజయవాడకు చేరుకొని, ప్రభుత్వంకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తున్నట్లు కనిపిస్తున్నది. 

ప్రభుత్వ ఆదేశాలను పోలీస్ వర్గాలు గాలికి వదిలేసి, ఉద్యోగుల `చలో విజయవాడ’ కార్యక్రమంకు సహకారం అందించినట్లు వెల్లడి అవుతున్నది. అంటే ఒక విధంగా రాష్ట్ర పోలీసులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై `తిరుగుబాటు’ ధోరణిని బహిరంగంగా ప్రకటించినట్లు స్పష్టం అవుతున్నది.

కరోనాతో ప్రాణం పోయాక... పోలీసు ఉద్యోగం

బిహార్‌కు చెందిన అవినాష్‌ కూడా సర్కారీ కొలువు సాధించాలని కలలు కన్నాడు. అయితే, కరోనా మహమ్మారి ఆ యువకుడి కలలపై నీళ్లు చల్లింది. ఉద్యోగాని ఎంపికయ్యాడన్న వార్త తెలీనీకుండానే అతన్ని బలి తీసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన 30 ఏళ్ల అవినాష్‌కు చిన్నప్పటి నుంచి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో(బీపీఎస్‌సీ) ఉద్యోగం సాధించాలని కల ఉండేది.

దాని కోసం రేయి పగలనకుండా కష్టపడి చదివాడు. బిటెక్‌ పూర్తి చేసి భారీ మొత్తంలో ప్యాకేజీ ఉన్న ఇంజనీర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి కోచింగ్ తీసుకొని మరీ పరీక్షలు రాశాడు.

Subscribe to RSS - #police